–సెప్టెంబర్ 5వ తేదీ పోస్ట్ పోన్ చేసిన సుప్రీం కోర్టు
Kejwal: ప్రజా దీవెన, ఢిల్లీ: ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రివాల్ (Kejriwal)బెయిల్ పిటిషన్ విచారణను సెప్టెబర్ 5వ తేదీకి వా యిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు (Supreme Court) ప్రక టిచింది. శుక్రవారం విచారణకు విచారణకు స్వీకరించింది ధర్మా సనం. సీబీఐ తరఫున అదనపు సొలి సిటర్ జనరల్ ఎస్వీ రాజు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం అడగడంతో కేటాయిం చింది. కేజ్రివాల్ దాఖలు చేసిన పిటిషన్లలో ఒక పిటిషన్ పై నిన్న సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. మరో పిటిషన్ పై (Petition) కౌంటర్ వేయ డానికి సమయం అడగడంతో సెప్టెంబర్ ఐదో తేదీకి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.