Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Road Accident : బిగ్ బ్రేకింగ్, ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురి దుర్మరణం

Road Accident : ప్రజా దీవెన తమిళనాడు: తమిళనాడులోని తిరుత్తని దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసు కుంది. బస్సు, లారీ ఢీకొన్న ఈ ఘో ర ప్రమాదంలో ఏడుగురు ప్రయా ణికులు దుర్మరణం పాలవ్వగా 25 మందికి తీవ్రగాయాలయ్యారు. గా యపడ్డవాళ్లను ఆస్పత్రికి తరలిం చారు.తిరువళ్లూరు జిల్లాలోని తిరుత్తణి సమీపంలోని కోలింగర్ రాష్ట్ర రహదారిపై బస్సు, టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో ఏడుగురు మరణించినట్లు స మాచారం.

మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడి న వారిని వెంటనే తిరుత్తణి ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ విడుదలై సంచలనం రేపుతోంది. సీసీటీవీ ఫుటేజీలో, ఎదురుగా వస్తున్న లారీ పెట్రోల్ బంక్ దగ్గరకు వస్తున్న బస్సును ఢీకొట్టింది. బస్సు ప్రమాదానికి గు రైంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసు లు, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు