Jaipal Reddy : తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ని అధికార నివాసంలో ఆ మహా నేత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ పల్లె నుం చి ఢిల్లీ దాకా సాగిన జైపాల్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానంలో నైతిక విలువలకు కట్టుబడ్డారని గుర్తు చేసుకున్నారు.
ముఖ్యమంత్రితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివా సరెడ్డి, ఎంపీ సురేష్ కుమార్ షె ట్కార్ , ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, రామ్మోహన్ రెడ్డి, పలువు రు నాయకులు జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.