Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CPM Paladugu Nagarjuna: ఇండ్ల స్థలాల భూమిని అర్హులైన పే దలకు పంపిణీ చేయాలి

CPM Paladugu Nagarjuna : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రభుత్వం 2009 సంవత్సరంలో ఇండ్ల స్థలాలకొరకు 3 ఎకరాల భూ మిని సేకరించ్చిందని వెంటనే అర్హు లైన పేదలకు పంపిణి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యు లు పాలడుగు నాగార్జున ప్రభు త్వాని డిమాండ్ చేశారు. ఈరోజు మర్రిగూడ మండలం ఇందుర్తి గ్రా మంలో పేదలతో కల్సి పరిశీలించ డం జరిగింది. అనంతరం మర్రి గూడ తహసీల్దార్ శ్రీనివాస్ కి విన తిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వం సేకరిం చిన ఇండ్ల స్థలాల భూములు అన్యాక్రాంతమవుతున్నాయని అనారులు ఆక్రమించుకొని అమ్ము కునే పరిస్థితి ఉందని తెలిపారు.

 

ఎర్రగండ్లపల్లి గ్రామంలో సర్వే నెంబ రు 724 లో 9 ఎకరాల భూమి సేకరించి అది నిరూపియోగంగా ఉందని అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేయడం జరి గింది ఇందుర్తి గ్రామంలో సేకరించిన భూమిలో కొందరు అక్రమార్కులు ఆక్రమించుకొని అమ్ముకుంటున్నా రనే పరిస్థితి తెలిసింది స్థానిక మం డల తహసిల్దార్ బక్క శ్రీనివాస్ గారికి వినతిపత్రం ఇచ్చి వెంటనే సర్వే నిర్వహించి భూములను కా పాడి ఇండ్ల స్థలాలు లేని నిరుపే దలకు వెంటనే ఇండ్ల స్థలాలు ఇ వ్వాలని డిమాండ్ చేయడం జరి గింది లేని పక్షంలో తామే పేదలతో కలిసి గుడిసెలు వేపిస్తామని హెచ్చ రించడం జరిగింది. ఈనెల 24 25 26 తేదీలలో తాసిల్దార్ కార్యాల యం జరిగే రిలే నిరాహార దీక్షలు జయప్రదం చేయాలని కోరారు అ నంతరం 28న జిల్లా కలెక్టర్ కార్యా లయం జరిగే ధర్నాను మహాధర్నా ను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం మర్రిగూ డ మండల కార్యదర్శి ఏర్పల యా దయ్య మండల కమిటీ సభ్యులు నీలకంఠం రాములు రామలింగా చారి దామెర లక్ష్మి ఏరుకొండ రాఘ వేంద్ర మందడి యాదగిరి రెడ్డి గిరి సుగుణమ్మ తదితరులు పాల్గొన్నా రు.