Allam Narayana sir: ప్రజా దీవెన, గోదావరి ఖని: ఇటీవల అకాల మరణం పొందిన గోదావరి ఖని కి చెందిన సీనియర్ పాత్రికేయు లు, tuwj జాతీయ కౌన్సిల్ సభ్యు లు నాయిని మధునయ్య కుటుంబ సభ్యులను మీడియా అకాడమీ మాజీ ఛైర్మన్ అల్లం నారాయణ సార్ (Allam Narayana sir)పరామర్శించారు. యూని య న్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతీ సాగర్,రాష్ట్ర ఉపాధ్యక్షు లు రాంగోపాల్, లాయక్ పాషా, హై దరాబాద్ కార్యదర్శి నవీన్ యారా (High Darabad Secretary Naveen Yara)లతో కలిసి మధునయ్యకు ఘన నివాళులర్పించారు. మధునయ్య కుటుంబ సభ్యుల తో చర్చించి ధై ర్యం చెప్పారు. మధునయ్య కుటుం బానికీ అన్ని విధాలా ఆదుకుంటా మని భరోసా కల్పించిన అల్లం నారా యణ సార్ భరోసా కల్పించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.