బిగ్ బ్రేకింగ్..
అల్లు అర్జున్ కు మద్యంతర బెయిల్
ప్రజా దీవెన, హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది రాష్ట్ర హైకోర్టు.అల్లు అర్జు న్కు మధ్యంతర బెయిల్ రావడంతో అల్లు అర్జున్ కుటుంబ సభ్యుల తో పాటు ఆయన అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నా యి. ఈరోజు మధ్యాహ్న సమయంలో అల్లు అర్జున్ ను అరెస్టు చేసి న పోలీసు లు కోర్టులో ప్రవేశపెట్టారు.
అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై విచారిం చిన హైకోర్టు సుదీర్ఘ వాద నల తర్వాత అల్లు అర్జున్కు మ ధ్యంతర బెయిల్ మంజూరు చేసిం ది.సొంత పూచీకత్తు సమర్పించా లని అల్లు అర్జున్కు హైకోర్టు ఆదే శిం చింది. అర్ణబ్ గోస్వామి కేసులో బాంబే కోర్టు తీర్పు ఆధారంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని సూచించింది. అల్లు అర్జున్కు మధ్యంతర బెయి ల్పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంత రం చెప్పగా క్వాష్ పిటిషన్లో మ ధ్యంతర బెయిల్ ఇవ్వడంపై పీపీ అభ్యంతరం వెలిబుచ్చారు.
AlluArjun