Big Braking : ప్రజా దీవెన, హైదరాబాద్ : హైదరాబాద్ అడిక్మెట్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. తెలిసిన సమాచారం ప్రకారం వేగంగా వెళ్తున్న బైక్ స్కిడ్ కావడంతో విద్యార్థులు అదుపు త ప్పి కింద పడిపోయారు. ఈ ప్రమా దానికి అధిక వేగమే కారణంగా భా విస్తున్నారు.
ఘటన జరిగిన వెంట నే స్థానికులు అంబులెన్స్కు సమా చారం అందించారు. అయితే, తీవ్ర గాయాలు కారణంగా ఇద్దరు విద్యా ర్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను గాంధీ హాస్పిట ల్కు తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిం చారు. పూర్తిస్థాయిలో విచారణ అనంతరం ప్రమాదానికి ఖచ్చిత మైన కారణాలు వెల్లడికానున్నా యి.పూర్తి వివరాలు తెలియాల్సిం ది