Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big Breaking : సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదo

–కొండపోచమ్మసాగర్ డ్యాంలో ఏడుగురు గల్లంతు

–ఇద్దరిని కాపాడిన స్థానికులు. ఐదుగురి కోసం కొనసాగుతున్న

–హైదరాబాద్ ముషీరాబాద్‌కు చెందినవారిగా గుర్తింపు

Big Breaking : ప్రజా దీవెన, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో ఘోర విషాద సంఘటన చోటుచేసుకుంది.కొండపోచమ్మ సాగర్ లో సెల్ఫీ కోసం ఏడుగురు ప్రయత్నించి మునిగడం ద్వారా ఐదుగురు యువకుల మృతి చెందిన సంఘటన జరిగింది. మృతులు హైదరాబాద్ ముషీ రాబాద్ ప్రాంతానికి చెందిన వారని సమాచారం. కాగా మొత్తం ఏడు గురు గల్లంతు కాగా ఇద్దరు ప్రాణా లతో బయటపడ్డారు. కొండపోచమ్మ సాగర్ లో జరిగిన విషాద సంఘటనలు మృతి చెందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

1. దనుష్ s/o నర్సింగ్, వయస్సు 20 సంవత్సరాలు, కులం:: ఎస్సీ
మాదిగ, occu: ఫోటో స్టూడియో వర్కర్ r/o ముషీరాబాద్.

2.లోహిత్ s/o నర్సింగ్, వయస్సు 17 సంవత్సరాలు, కుల ఎస్సీ మాదిగ (దనుష్ సోదరుడు)

3.చీకట్ల దినేశ్వర్ s/o కిషన్ వయస్సు 17 సం. కులం Sc మాదిగ r/o బన్సీలాల్‌పేట్ సమీపంలోని కవాడిగూడ

4 సాహిల్ s/o దీపక్ సుతార్ వయస్సు 19 సంవత్సరాలు

5.జతిన్ s/o గోపీనాథ్ వయస్సు 17 yrs, కులం BC Occ డిప్లొమా, ఖైరతాబాద్, చింతల్ బస్తీ

ప్రాణాలతో బయటపడ్డ వారు..

1.కొమారి మృగాంక్ s/o వేణు గోపాల్ వయస్సు 17 yrs, occ: డిప్లొమా 2వ సంవత్సరం ముషీ రాబాద్ రాంనగర్.

2 .Md ఇబ్రహీం s/o Md హసన్ వయస్సు 20 సంవత్సరంలు