Big Breaking News : ప్రజా దీవెన హైదరాబాద్: హైదరాబాద్ నగరం నడిబొడ్డున నడివి రోడ్డుపై దారుణ హత్య జరిగింది. సంతోష్ నగర్ న్యూ మా రుతి నగర్ కాలనీలో లాయర్ ఇజ్రా యిల్ను ఎలక్ట్రీషియన్ దస్తగిరి కత్తితో పొడిచి హత్య చేశాడు.
విచక్షణారహితంగా కత్తితో పొడవగా ర క్తం మడుగులో పడి చావుబతుకుల కొట్టుకుంటున్న ఇజ్రాయిల్ ను అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందా డు. లాయర్ ఇజ్రాయిల్కు చెందిన ఇంట్లో ఎలక్ట్రీషియన్గా దస్తగిరి పని చేసేవాడని నిందితుడు దస్తగిరి వేధింపులకు గురి చేస్తున్నాడని లాయర్ ఇజ్రాయిల్ను ఓ మహిళ ఆశ్రయించగా మహిళ తరపున దస్తగి లాయర్ ఇజ్రాయిల్ ఫిర్యాదు చేశాడు.
తనపై ఫిర్యాదు చేస్తారా అం టూ ఆగ్రహంతో లాయర్ ఇజ్రాయి ల్ ను దస్తగిరి కత్తితో దాడి చేసి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతు న్నారు పోలీసులు.