Horrific Road Accident :ప్రజా దీవెన, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లాలో సోమవారం చోటు చేసుకు న్న ఘోర రో డ్డు ప్రమాదoలో దినస రి కూలీల బతుకులు చిద్రమయ్యా యి. ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్తున్న ఇద్దరు మహిళలను కారు ఢీకొట్టడంతో వారిద్దరూ అక్కడిక క్కడే మృతిచెందారు.
సోమవారం ఉదయం సిద్దిపేట జి ల్లా అక్బర్పేట-భూంపల్లి మండ లం పోతారెడ్డిపేటకు చెందిన బ్యాగరి చంద్రవ్వ (50), గోప దేవమ్మ (51) ఉపాధి హామీ పనులకు వెళ్తున్నా రు. ఈ క్రమంలో వారిని ఓ కారు ఢీకొట్టింది. దీంతో వారు అక్కడిక క్కడే మరణించారు.
ఘటనకు నిరసగా గ్రామస్తులు జాతీయ రహదారిపై ఆందోళనకు ది గారు. దీంతో మెదక్-సిద్దిపేట జాతీ య రహదారిపై రెండు కిలోమీ టర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఘట నా స్థలానికి చేరుకున్న పోలీ సులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసు కున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తర లించారు. ఈ ఘటనపై కేసు నమో దుచేసి దర్యాప్తు చేస్తున్నారు.