Bikki Rajasekhar: ప్రజా దీవెన,శాలిగౌరారం : సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం శాలిగౌరారం మండల నూతన కమిటీ ని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సంఘం మండల అధ్యక్షులు గా తుడిమిడి గ్రామానికి చెందిన బిక్కి రాజశేఖర్, ఉపాధ్యక్షులు గా నారగోని నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా బండారు యాదగిరి, కార్యదర్శి గా బండారు ధనుంజయ్య,గౌరవ అధ్యక్షులు గా గడ్డం వీరయ్య లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.