Bjp MPArvindDharmapuri : సంక్రాంతి పండుగ కానుకగా సాకారమైన పసుపు బోర్డు
--నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
సంక్రాంతి పండుగ కానుకగా సాకారమైన పసుపు బోర్డు
–నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
Bjp MPArvindDharmapuri : ప్రజా దీవెన, హైదరాబాద్ : సం క్రాంతి పండుగకు కానుకగా పసు పు బోర్డును అందజేసిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు నిజామా బాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. పసుపు బోర్డును సాక్షాత్కారం చేసి న ఈ రోజు రైతుల పండుగ అని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం అట్ట హసంగా నిర్వహించారు.
ఢిల్లీ లో వాణిజ్యం పరిశ్ర మల మంత్రి, పీయూష్ గోయ ల్ ,డైరెక్టర్ (రెస్. & ఫిన్.), స్పైసెస్ బోర్డ్,డాక్టర్ ఎ.బి. రెమా శ్రీ , హోం వ్యవ హారాల రాష్ట్ర మంత్రి, బండి సంజయ్ కు మార్, పార్లమెంట్ సభ్యు లు, అర వింద్ ధర్మపురిలు పసుపు బోర్డు ను వర్చువల్ లో ప్రారం భించారు. అనంతరం పసుపు బోర్డు ఏర్పాటు కలను చేసినందుకు మంత్రి, పీ యూష్ కు పసుపు కొమ్మలతో దండను వేసి ఎంపీ అర వింద్ సత్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి మాట్లడుతూ ఈ సందర్భంగా లక్ష లాది మంది రైతుల పసుపు బోర్డు కల నెరవేర్చినందుకు ప్రధాని మో డీకి ఎంపీ ధర్మపురి పాదాభివందనం తెలిపారు.ఇచ్చిన మాట నిల బెట్టుకున్నామని అన్నారు. రైతుల సంక్షేమానికి ఎల్లపు డూ బిజెపి కృషి చేస్తుందన్నారు. రైతుల కలను సాకారం చేసినందుకు ఎంపీ ధర్మపురి అరవింద్ కి ప సుపు రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలి పారు.
పసుపు బోర్డు తీసుకు రావడంలో కేంద్ర మంత్రులతో పలు మార్లు చర్చించి విన్నవించి ప్రత్యేక కృషిచేసిన కు రుణపడి ఉంటామని రైతు సందర్భంగా తెలి పారు.ఇక జిల్లా కేంద్రంలోని నిర్వ హించిన వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్ర.మంలో జాతీయ పసుపు బోర్డు చైర్మ న్ పల్లె గంగా రెడ్డి, ఎమ్మె ల్యేలు ధన్పాల్ సూర్య నారాయణ, పైడి రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ పటే ల్ కులాచారి, స్పైసెస్ బోర్డు సెక్రటరీ పి. హేమలత, మిని స్టర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ జాయిం ట్ సెక్రెటరీకేసాంగ్ యాంగ్జోమ్ షెర్పా తదితరులు పాల్గొన్నారు.