BREAKING : ప్రజా దీవెన, నేపాల్: నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం ధాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. పలుచోట్ల భవనాలు నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకు 32 మృతదేహాలను వెలికితీశారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పలు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో భవనాలు నేలమట్టం కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.