BREAKING NEWS : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సుజయ్ పాల్ నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా ఉన్న న్యాయమూర్తి అ లోక్ అరాధే బొంబాయి హైకోర్టు కు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అ య్యారు.
ఈ పరిణామాల నేపథ్యంలో సుజయ్ పాల్ తాత్కాలిక బాధ్యతలు స్వీకరించారు.