Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS Minister Harish Rao : కంచె చేనుమేసిన చందం, కంచె గ చ్చిబౌలి భూముల్లో సీఎం విద్వం సం

BRS Minister Harish Rao :ప్రజా దీవెన హైదరాబాద్: కంచె గ చ్చిబౌలి భూముల్లో రేవంత్ సర్కా రు జరుపుతున్న పర్యావరణ వి ధ్వంసం, ఉల్లంఘనలు, హెచ్ సీ యూ విద్యార్థులు, ప్రకృతి ప్రేమికు లు, పర్యావరణ వేత్తలు లేవనెత్తు తున్న అంశాలు, వాస్తవాలతో కూ డిన నివేదికను హోటల్ తాజ్ కృష్ణ లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి అం దజేశామని మాజీ మంత్రి హరీశ్ రా వు తెలిపారు. ఆయన నేతృత్వం లోని బిఆర్ఎస్ ప్రతినిధి బృందం కేంద్ర కమిటీని కలిసిన అనంతరం తెలంగాణ భవన్ లో బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్ర తినిధుల తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయ న చేసిన వ్యాఖ్యలు ఆయన మాట ల్లోనే…

కంచ గచ్చిబౌలి భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియమ నిబంధన లు ఉల్లగించింది పండుగ రోజులు, సెలవు దినాల్లో పర్యావరణ విధ్వం సం చేసింది. అన్ని వివరాలతో సెం ట్రల్ కమిటికి నివేదించాం.అడవుల విధ్వంసం, వన్య ప్రాణుల పట్ల ప్ర భుత్వం దారుణంగా వ్యవ హరిం చింది.11 పేజీలతో రిప్రెంజంటేషన్ ఇచ్చాం. దాదాపు 200 పేజీల డా క్యుమెంట్స్ ఇచ్చాం కమిటీ మమ్మ ల్ని ప్రశ్నలు వేసారు, అన్నిటికి స మాధానాలు చెప్పాం.

పేద రైతు తన పొలంలో ఉన్న చిం త చెట్టు, యాప చెట్టు కొట్టుకుంటే పోలీసులు, ఎమ్మార్వో వెళ్లి లక్షల పెనాలిటి వేస్తారు వేల సంఖ్యలో చెట్లు నరుకుతుంటే ఫారెస్ట్, రెవె న్యూ అధికారులు ఏం చేస్తున్నారు
రైతుకు ఒక న్యాయం, సీఎం కు ఒక న్యాయమా. రైతుకైనా, పేద వాడికై నా ముఖ్య మంత్రికి అయినా న్యా యం సమా నంగా ఉండాలి ఎవరి కైనా ఇల్లు కట్టాలంటే వాల్టా చట్టం ప్రకారం, గ్రామీణంలో రూ.50, పట్ట ణంలో రూ.100 చలాన కట్టి దర ఖాస్తు చేయాలి ఆ తర్వాత కమిటీ చెప్పిన ప్రకారం, రూ. 450 డిపాజి ట్ చేయాలి. ఒకటి బదులు రెండు చెట్లు పెట్టాలని నిబంధన ఉంటుం ది. అలా అనుమతి పొందిన తర్వా త చెట్టు కొట్టాలి.

కంచ గచ్చిబౌలి భూముల విష యంలో ఏం జరిగింది.ఒక్క దర ఖాస్తు కూడా పెట్టలేదు అటవీశా ఖకునిజానికి అటవీ భూమిలో కా దు, సొంత భూమిలో చెట్టు కొట్టి నా అనుమతి పొందిలి. కంచె చేను మేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం బుల్డో జ్ చేస్తున్నది. వేలాది చెట్లను నరు కుతున్నది చెట్లు కొట్టడానికి పోలీ సు స్టేషన్లలో టిజిఐఐసి దరఖాస్తు చేసింది. పోలీసులు న్యాయబద్ద మైన పనా కాదా అని ఆలోచన చేయాలి కదా టీజీఐఐసీ దరఖాస్తే నేరపూరితమైంది. చెట్లు నరకడా నికి ఫారెస్టు అనుమతి ఉందా, వా ల్టా చట్టం అనుమతి ఉందా అని అ డిగి పోలీసులు అనుమతి ఇవ్వాలి
పోలీసు రక్షణలో రాత్రింబవల్లు 50 బుల్డోజర్లు పెట్టి చెట్లను ఊచకోత కోసారు.

మూడు జింకలు చనిపోయిన పరి స్థితి, ఆవాసాలు కోల్పోయి జంతు వులు ఇండ్లకు వస్తున్నయి బాలీవు డ్ హీరో సల్మాన్ ఖాన్ జింకను చం పితే జైలులో పెట్టారు, మూడు జిం కలు చంపితే రేవంత్ రెడ్డి పై ఏం చ ర్యలు తీసుకోవాలి, ఈ ప్రభుత్వం పై ఏం చర్యలు తీసుకోవాలి.
7 సంవత్సరాలు శిక్ష వేయాలని చ ట్టం ఉంది. మూడు జింకలు చని పోతే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదా.

గ్రామాల్లో కాదు, హైదరాబాద్ నడి బొడ్డున 400 ఎకరాల్లో పర్యావరణ విధ్వంసం జరిగితే ఇక్కడే ఉన్న పీ పీబీ. అటవీ శాఖ, రెవెన్యూ శాఖ లు ఏం చేస్తున్నాయి. నిద్రపోతు న్నారా, పేదలు చెట్టు కొడితే కేసు లు పెట్టిన వారు, వేలాది చెట్లు ఊ చ కొత కోస్తే నిద్ర పోతున్నారా
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పీసీసీఎఫ్ కి రెండో ఏప్రిల్ నాడు లెటర్ రాసా రు.

అనుమతి లేకుండా చెట్లు కుడుతు న్నారని ఫిర్యాదు చేసిన తర్వాత కూడా స్పందించరా యూనివర్సిటీ విద్యార్థులు ధర్నా చేస్తే కని పిం చ డం లేదా అటవీ శాఖ నేరపూరిత నిర్లక్ష్యం వేల సంఖ్యలో చెట్లు కుప్ప కూలాయి, జింకలు మృత్యువాత పడ్డాయి. కంచ గచ్చిబౌలి భూ ము ల విషయంలో అనేక రకాల ఉ ల్లం ఘనలు జరిగాయి. 2002 వాల్టా యాక్టు ప్రకారం, ఎవరైనా చెట్టు కొట్టాలంటే అనుమతి తీసుకోవాలి.
2017 జీవో నెంబర్ 23 ప్రకారం, చెట్టు కొట్లాలంటే ఆన్ లైన్ దరఖా స్తు చేయాలి, అటవీ శాఖ అను మతి తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఆర్డ ర్ 2025 మార్చి 4 ఫారెస్టు భూమి అని రాయాల్సిన అవసరం లేదు
ఫారెస్టు నేచర్ కలిగిన భూముల వివరాలు సుప్రీం కోర్టు అన్ని రా ష్ట్రాలను కోరింది. ఆ కమిటీ ఒ కవైపు పని చేస్తున్నది.వీళ్లు ఆ భూములను గుర్తించి తెగనమ్మే ప్రయత్నం చేస్తున్నారు.

అశోక్ కుమార్ శర్మ ఐఎఫ్ఎస్ వ ర్సెస్ యూనియన్ ఆఫ్ ఇం డియా తీర్పు ఉల్లంఘన జరిగింది. ఫారెస్టు నిర్వచనం, అటవీ భూమే కాదు, పట్టా అయినా పది హెక్టార్ల కంటే 0.4డెన్సిటీ ఆఫ్ చెట్లు 1980 గోదా వర్మన్ తీర్పులను ఉల్లఘించిం.
1967 రాష్ట్ర ఫారెస్ట్ యాక్ట్ ఉల్లం ఘన. కంచ గచ్చిబౌలి భూముల్లో 2011లో లక్షల మొక్కలు పెట్టారు, మన్మోహన్ కూడా మొక్కలు నా టారు.

హైడ్రా విషయంలో శని ఆదివారా ల్లో కూల్చొదన్ని హైకోర్టు కూడా చె ప్పింది.దాన్ని కూడా ఉల్లంఘించిం ది రాష్ట్ర ప్రభుత్వం. ఉగాది రంజా న్ ఆదివారం సెలవులు చూసుకొని ఉల్లంఘనలు వణ్యప్రాణులను ర క్షించాల్సింది పోయి భక్షిస్తున్నది ప్రభుత్వం ఇవన్నీ కమిటికి ఆధా రా లతో సహా వివరించాం.ఈ భూమి ని తాకట్టు పెట్టి 10 వేల కోట్లు అ ప్పు తీసుకున్నది ప్రభుత్వం అప్పు ఇప్పించిన వ్యక్తికి 169 కోట్ల 84 ల క్షల బ్రోకర్ ఫీజు కట్టింది ఈ ప్రభు త్వం రేవంత్ రెడ్డి ఘనకార్యం ని ర్వాకం ఏమిటంటే అప్పు ఇప్పిం చేటందుకు బ్రోకర్లు పెట్టుకోవా ల్సిందే. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత కూడా ఇది టీజీ ఐఐసీకి చెందినవే అని బోర్డులు పెట్టారు.
సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వు లను ఉల్లంఘించడమే అవుతుం ది.

సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు అం టే కూడా భయం లేకుండా పోతు న్నది. బీఆర్ఎస్ హయాంలో కొత్త సెక్రటేరియెట్ ను కట్టాలని నిర్ణయం తీసుకుంటే, పదో ఇరవయ్యో చెట్ల ను నరుకుతున్నారని గ్రీన్ ట్రిబ్యు నల్లో ఫిర్యాదు చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు.
ఇవాళ మీరేం చేస్తున్నారు రేవంత్ రెడ్డి వందల ఎకరాల్లో లక్షల కొద్దీ చెట్లు కొడుతున్న సీఎంపై, సీఎస్ పై, పోలీసు అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి
సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రశ్నించిన పాపానికి వారిని జైళ్లో పెట్టారు, పది రోజులుగా వాళ్లు జై ల్లో ఉన్నారు. దీనికి బాధ్యత హోం మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిదే. వాళ్లను విడుదల చేయమని ఉప ముఖ్యమంత్రి చెబుతారు ఎందుకో మరి. ప్రభుత్వం చేయాల్సిన పనిని విద్యార్థులు చేస్తే అరెస్టు చేసి, జైల్లో పెడతారా?

ప్రభుత్వం అన్ని చట్టాలనూ ఉల్లం ఘిస్తున్నది. ఈ విషయాలన్నింటినీ మేం కమిటీకి నివేదించాం. డీజీపీ సీఎంపై ఏ పోస్టు పెట్టినా వారిని జై ల్లో పెడుతున్నారే మరి ఇవాళ వే లాది చెట్లు నరికినా, జింకలను చం పినా ఎందుకు కనిపించడం లేదు
జీవ విధ్వంసం మీ కళ్లకు కనిపంచ డం లేదా ఎందుకు కేసులు పెట్టరు
నేరం చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ప్రతివారూ నేరస్తులే. అందరూ కలి సే నేరం చేశారు. ఆ భూములు హె చ్ సీ యూ కే చెందాలని మేం కమి టీకి విన్నవించడం జరిగింది. మేం కొట్టిన వాటిలో కేవలం సుబాబుల్ చెట్లు మాత్రమే ఉన్నయని అటవీ అధికారులు చెబుతున్నారు.
సుబాబులే కాదు, సుగంధ పరిమ ళాలిచ్చే సుబాబుల్ చెట్లున్నాయి. అనేక ఔషధ మొక్కలున్నాయి.
ఈ భూముల్లో చెరువు కూడా ఉన్నది. HCU భూముల్లో చెట్ల నరికివేతతో ఏడు చట్టాలను సీఎం రేవంత్ దుర్వినియోగం చేశారు.