Busireddy Pandurangareddy: ప్రజా దీవెన, హలియా: హాలియా లోని స్వామి వివేకానంద సేవా సమితి ( Busireddy Foundation) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలలో( Ganesh celebrations) భాగంగా బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనుముల మండలం, హాలియ మున్సిపాలిటీ పరిధిలో గల ఆకాంక్ష స్కూల్ దగ్గర అహల్య గణేష్ మండపానికి (Ahalya Ganesh Mandapam )విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. మహా అన్నదాన కార్య క్రమంలో పాల్గొన్నారు. ఈ కార్య క్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, మాజీ కోఆపరేటివ్ నాగెండ్ల కృష్ణారెడ్డి,పల్ రెడ్డి లక్ష్మారెడ్డి, ఇస్రం లింగస్వామి,కున్ రెడ్డి సంతోష్ రెడ్డి, హాలియ కమిటీ సభ్యుల పేర్లు కామసాని వెంకటరెడ్డి, గాలి శివారెడ్డి, చక్రధర్, సత్యనా రాయణ రెడ్డి,తిరుమల వెంకటరెడ్డి బొమ్మపాల కోటేష్,మల్లికార్జున్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, చక్రవర్తి, అఖిల్, శివశంకర్, గౌతమ్, నరేష్, సతీష్, చందు, నాగరాజు, యోగేందర్, అఖిల్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.