–తెలంగాణలో 2022-23 గాను పెరిగిన రెవిన్యూ 25శాతం
–సాగునీటి ప్రాజెక్ట్ అంచనాల పెరుగుదల గణనీయం
–రాష్ట్రాభివృద్ధి రుణాలు, వడ్డీపై ఖర్చు తక్కువుగా చూపింది
–తెలంగాణపై 22-23 ఆర్ధిక సంవత్సరంపై కాగ్ నివేదిక
CAG Report: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ:తెలంగాణ లో 2023 మార్చితో ముగిసిన ఏడా దికి రాష్ట్ర స్థితిగతులపై కాగ్ నివేదిక (CAG Report)విడుదల చేసింది. రాష్ట్ర జీఎస్డీపీ (GSDP)2021-22తో పోలిస్తే 202 2-23లో 16 శాతం పెరిగిందని అందులో పేర్కొంది. రెవెన్యూ రాబ డులు గణనీయంగా 25 శాతం మేర పెరిగాయని తెలిపింది. రెవెన్యూ రా బడుల వృద్ధి రేటు ఒక శాతం త గ్గింది. సొంత పన్నుల రాబడి గణ నీయంగా 17 శాతం పెరిగింది.
సాగు నీటి ప్రాజెక్టుల (Cultivation Water Project) అంచనా వ్య యం రూ.2,06,977 కోట్లకు పెరి గిందని వెల్లడించింది. 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సిన 20 ప్రాజె క్టుల అంచనా వ్యయం పెరిగిందని తెలిపింది.రూ.2,749 కోట్ల మేర ద్రవ్యలోటు తక్కువ చేసి చూ పిం చారని వెల్లడించింది. 202 2-23లో ప్రభుత్వం ఇచ్చిన రుణాలు, అడ్వా న్స్లు 150 శాతం మేర పెరిగినట్లు పేర్కొంది. సొంత రాబడి లేని సంస్థ లకు ప్రభుత్వం రుణాలు ఏర్పాటు చేసిందని స్పష్టం చేసింది. 2022 -23లో బడ్జెట్ వెలుపలి రుణాలు రూ.1,18,629 కోట్లుగా అంచనా వేసింది. ఆయా రుణాలకు ప్రభు త్వం తదుపరి రుణాలుగా రూ. 17,829 కోట్లు అందించిందని వెల్ల డించింది. రాష్ట్రాభివృద్ధి రుణాలు, వడ్డీపై ఖర్చు తక్కువగా అంచనా వేస్తున్నారని తెలిపింది.సాగునీటి ప్రాజెక్టుల (Cultivation Water Irrigation Projects Project)అంచనా వ్యయం రూ.2, 06,977 కోట్లకు పెరిగింది.
2023 మార్చి నాటికి పూర్తి కావాల్సిన 20 ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగిం ది. రూ.2,749 కోట్ల మేర ద్రవ్యలో టు తక్కువ చేసి చూపించారు. 2022-23లో ప్రభుత్వం ఇచ్చిన రు ణాలు, అడ్వాన్స్లు 150 శాతం మేర పెరిగాయి. సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వం రుణాలు ఏర్పాటు చేసింది. రాష్ట్రాభివృద్ధి రుణాలపై వడ్డీపై ఖర్చు తక్కువగా అంచనా వేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను భారీగా అంచనా వేస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్ కంపెనీలకు బకాయిలు రాలేదు. ఇళ్లు, గొర్రెల పంపిణీ, ఆయిల్పామ్ (Houses, distribution of sheep, oil palm) పథకాల నిధులు ఖర్చు కాలేదు. దళితబంధు, రుణ మాఫీ పథకాలకు కేటా యింపుల్లో భారీగా ఖర్చు కాలేదని కాగ్ తన నివేదికలో వెల్లడించింది.