Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chairman Busireddy : ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ లో బుసిరెడ్డి పాండు రంగారెడ్డి

Chairman Busireddy : ప్రజా దీవెన, నిడమనూరు: నల్లగొం డ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం శ్రీ కనక దుర్గమ్మ సహి త శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవా ల య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవo లో బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బు సిరెడ్డి పాండురంగారెడ్డి పాల్గొన్నా రు. గ్రామ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన బుసిరె డ్డి పాండురంగారెడ్డి ప్రత్యేక పూజ ల్లో పాల్గొన్నారు. తదనంతరం బు సిరెడ్డి పాండురంగారెడ్డిని శాలువా తో ఘనంగా సత్కరించారు.

ఈ కార్య క్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంక టేశ్వర స్వామి దేవస్థానం కమిటీ ఛైర్మన్ ఎడవెల్లి విజయ్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ మేరెడ్డి వెంకట రమణారెడ్డి,మాజీ యంపిటిసి ఆ లంపల్లి మైసయ్య, మాజీ సర్పంచ్ చిలకల గంగాధర్,మాజీ యంపి టిసి కంచి పాపయ్య,కంచి శ్రీను, ఆలంపల్లి కృష్ణ,దారం యాదగిరి, గణపురం వెంకన్న,బాగం జగదీ శ్వర్,కోమటి మధు, సోమవారి గూడెం ధర్మా రెడ్డి,సోమవారి గూ డెం శ్రీను,షేక్ ముస్తాఫ,అబ్దుల్ కరీం,బుసిరెడ్డి మట్టారెడ్డి, కోడు మూరు నారాయణ రెడ్డి,గజ్జల శివారెడ్డి,పోలోజు రమేష్ చారి, అనుముల కోటేష్,నితిన్,పాశం శ్రీనివాస రెడ్డి మరియు ముప్పారం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నా రు.