ప్రజా దీవెన, హైదరాబాద్:
Telangana Ministers: తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా చేరిన కొత్త మంత్రులకు సెక్రటేరియట్ లో ఛాంబర్స్ కేటాయించిoది తెలంగాణ ప్రభుత్వం వివేక్ వెంకట స్వామికి సెక్రటేరియట్ లోని రెండో అంత స్థులో 20, 21, 22 నంబర్ గదులు కేటాయించగా, అడ్లూరి లక్ష్మణ్ కి మొదటి అంతస్థులోని 13, 14, 15, 16 నంబర్ రూమ్స్, వాకిటి శ్రీవారికి రెండో అంతస్థులోని 26, 27, 28 నంబర్ రూమ్స్ కేటా యించారు.
దీంతో కొత్త మంత్రులందరూ బాధ్యతలను స్వీకరించినందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.