Chandrasekhar:ప్రజా దీవెన, నకిరేకల్: నకిరేకల్ మండల అభివృద్ధి అధికారీ చంద్రశేఖర్ (Chandrasekhar)గొల్లగూడెం గ్రామం ప్రాథమిక పాఠశాలను, నర్సరీ, వైకుంఠధామం (స్మశానశా లను) సందర్శించారు. పర్యటనలో భాగంగా ప్రాథమిక పాఠశాల గొల్ల గూడెం నందు అమ్మ ఆదర్శ పాఠ శాల అభివృద్ధి కార్యక్రమాలని పరి శీలించారు. కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డి (The contractor is Jaipal Reddy)గారికి త్వరగా పనిని పూర్తి చేయా లని సూచించడం జరిగింది. దాంతో పాటు నర్సరీ నీ పరిశీలించి వన మహోత్సవం లో భాగంగా గ్రామ స్తులకి మొక్కలను పంపిణీ చేయ డం జరిగింది దానితో పాటు వైకుం ఠధామం పరిశీలించి శుభ్రంగా ఉంచాలని గ్రామపంచాయతీ అధికారులకు సూచనలు చేయడం జరిగింది.
డెంగ్యూ జ్వరాలు (Dengue fever) ప్రబలే అవకాశం ఉండడం వల్ల గ్రామంలో దోమలు లేకుండా తగు జాగ్రత్తలు చూసుకోవాలని వర్షాకాలం వల్ల సీజనల్ వ్యాధుల ప్రబలే అవకాశం ఉన్నందున ఆశ వర్కర్ జ్యోతి గారికి తగు జాగ్రత్తగా (precations) ఉండాల నిసూచన లు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠ శాల ప్రధానోపాధ్యాయులు గుండ గోని రవిశంకర్, ఎపీఓ రమ ణయ్య, గ్రామ సెక్రెటరీ కోటమ్మ గారు, TA రమేష్ గారు ఆశ వర్కర్ జ్యోతి, చిరబోయిన బిక్షం, సైదులు గారు గ్రామపంచాయతీ వర్కర్స్ సతీష్, వెంకన్న, మల్లమ్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.