ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణ ప్రధాన ముఖద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాప నకు జరుగుతున్న ఏర్పాట్లను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పరి శీలించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహా దారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మె ల్సీలు మహేష్ కుమార్ గౌడ్, మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.