Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Congress owns the patent right of debt relief : రుణమాఫీ పేటెంట్ హక్కు కాంగ్రెస్ దే 

--బిఆర్ఎస్ పార్టీకి కనీసం మాట్లాడే అర్హత లేదు --కెసిఆర్ పాలనలో రాష్ట్రం అప్పు ల కుప్ప --బీసీ కులగణన, సమగ్ర కుటుంబ సర్వేలో ' కాంగ్రెస్ ' భాగస్వామ్యం --సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత సమా వేశంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్

రుణమాఫీ పేటెంట్ హక్కు కాంగ్రెస్ దే 

–బిఆర్ఎస్ పార్టీకి కనీసం మాట్లాడే అర్హత లేదు
–కెసిఆర్ పాలనలో రాష్ట్రం అప్పు ల కుప్ప
–బీసీ కులగణన, సమగ్ర కుటుంబ సర్వేలో ‘ కాంగ్రెస్ ‘ భాగస్వామ్యం
–సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత సమా వేశంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్

ప్రజా దీవెన, నల్లగొండ: రైతు రుణ మాఫీపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని, రుణమాఫీ పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీకే దక్కుతుం దని దేవరకొండ శాసనస భ్యుడు బాలు నాయక్ ( mla Balu naik ) అన్నారు.శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( minister koma tireddy venkatreddy) క్యాంపు కార్యాలయ oలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ( congress party) విస్తృ తస్థాయి సమావేశంలో డిసిసి ( dcc ) అధ్యక్షుడు కేతావత్ శంక ర్ నాయక్ అధ్యక్షతన జరిగింది. నకి రేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం, నాగార్జునసాగర్ శాసనసభ్యుడు కుందూరు జైవీర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యు డు బత్తుల లక్ష్మారెడ్డి, డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, పట్ట ణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ము ల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి( muncipal chairman burri srinivas re ddy) లు సమావేశం లో పాల్గొ న్నారు.

ఈ సందర్భంగా బాలు నాయక్ మాట్లాడుతూ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడని విమ ర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిందని వి మర్శిం చారు. ఆలస్యమైన రై తులకు రుణ మాఫీ ( Loan wai ver for farmers) పూర్తి చేసి తీరుతా మని స్పష్టం చేశారు.బీఆ ర్ఎస్ ( brs ) ప్రభుత్వ హయాంలో నల్గొండ జిల్లాలోని ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయ లేదని ధ్వజ మెత్తారు.

గతంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలో ఉన్నప్పుడే 531 గ్రామాల కు మం చినీరు అందించిందని స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో నల్గొండ జిల్లాలోని పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలి పారు.సీఎం రేవంత్ రెడ్డి( cm revanth reddy) నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో ముందు కుపోతుందని పేర్కొన్నారు. గ్రామా లలో ఉనికి కోల్పోతామని బీఆర్ఎ స్ పార్టీ నాయకులు బీసీ కులగ ణన ను అడ్డుకోవాలని ప్రయత్ని స్తున్నారని విమర్శించారు. అందరికీ సమ న్యాయం జరగాలని రాహుల్ గాం ధీ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల గణనను చేపట్టడం జరిగిందని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డిపై బిజెపి ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి పిచ్చి పట్టి నట్టుగా మాట్లాడుతు న్నాడని విమ ర్శించారు.ఎవరు ఎన్ని కుట్ర లు చేసిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండటం ఖాయమన్నారు. బీసీ కులగణన, సమగ్ర కుటుంబ సర్వే లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పాల్గొని విజ యవంతం చేయాలని కోరా రు. డిసిసి అధ్యక్షుడు కేతవత్ శంకర్ నాయక్ ( dcc Shan kar Naik) మాట్లాడుతూ దేశం లో అందరికీ సమన్యాయం జరగా లని రాహుల్ గాంధీ ( Rahul Gandhi) కుల గణన జరగాలని నిర్ణయం తీసు కున్నాడని తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కొన సాగుతుందని అన్నారు. బీసీ కుల గణ, సమగ్ర కుటుంబ సర్వేలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా భాగ స్వాములు కావాలని పిలుపు నిచ్చారు.

నకిరే కల్ ఎమ్మెల్యే వేముల వీరేశం( mla vemula veeresham) మాట్లాడుతూ కుటుంబ సర్వే జరుగుతున్న సందర్భంలో బీఆ ర్ఎస్ పార్టీ నేతలు ఎన్నో అడ్డంకు లు సృష్టిం చడానికి ప్రయత్నిస్తున్నారని విమ ర్శించారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణు లు ఎదుర్కోవాలని పిలుపు నిచ్చా రు. ఈ సర్వేతో ప్రజ ల ఆర్థిక స్థితి గతులను తెలుసుకొని ప్రభుత్వం వారికి కావలసిన పథ కాలను అంద జేస్తుందని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న అపొహాలను తొలగించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణు లపై ఉందన్నారు. గత ప్రభు త్వం 7 లక్షల కోట్ల అప్పుల భారా న్ని రాష్ట్ర ప్రజలపై మోపిందని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ( congress party gover nment) వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథ కాలను అమలు చేస్తుందని అన్నా రు. దీనిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ నేతలు పార్టీ సోషల్ మీడి యా( social media) ద్వారా విషం చిమ్ముతున్నారని ధ్వ జమెత్తారు. సమగ్ర కుటుంబ సర్వే( Comprehensive Family Survey) తో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా నిల వబో తుందని పేర్కొ న్నారు. సమగ్ర కుటుం బ సర్వే, బిసి కుల గణనలో పార్టీ శ్రేణులంతా భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.

మిర్యాలగూడ శాసనసభ్యుడు భత్తుల లక్ష్మారెడ్డి ( mla bhath ula laxmareddy) మాట్లాడుతూ బీసీ కులగణన, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా మన తెలం గాణ రాష్ట్రం దేశానికి దిక్సూచి గా మారబోతుందని అన్నారు. రాజ్యాంగం అమలు లోకి వచ్చి 75 సంవత్సరాలు దాటి న జనాభాలో, బడుగు, బల హీన వర్గాల జీవితా ల్లో చాలా మార్పులు వచ్చిన చట్టా ల్లో మార్పులు రాలేదని అన్నా రు.ఈ సర్వే ద్వారా సామాజికంగా ఆర్థికంగా వెను కబడిన బడుగు బలహీన వర్గాల వారికి తగిన న్యాయం జరుగుతుందని అన్నారు.

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి ( mla jai veer Reddy) మాట్లాడుతూ రాష్ట్రంలో పదేళ్ల బిఆర్ఎస్ పార్టీ అరాచక పాలనను పాతి పెట్టారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడానికి అన్ని వర్గాల శ్రేణు లు ఎంతో కృషి చేశారని పేర్కొ న్నారు. సీఎం రేవం త్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా కులగణన కార్య క్రమాన్ని రాష్ట్రంలో చేపట్టాడని అన్నారు.ఈ మహో న్నత కార్యక్ర మాన్ని పార్టీ శ్రేణు లంతా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధి కారంలోకి తీసుకురావడానికి ఎంత ఉత్సా హంతో పని చేశారో అదే ఉత్సా హంతో సంక్షేమ పథకాలను ప్రజల్లో కి తీసుకెళ్లా లని కోరారు.కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రకారం వారికి తగిన సీట్ల కేటాయింపు జరుగు తుందని పేర్కొ న్నారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులను, కార్యకర్త లను కాపా డుకుంటామని స్పష్టం చేశారు.

నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ( gummula mohan Red dy) మాట్లాడుతూ తెలంగాణ ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సర్వేలో మనమంతా భాగ స్వాములై విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్ర మంలో డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ బొల్ల వెంకట్ రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కొండేటి మల్ల య్య, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి,వంగూరి లక్ష్మయ్య, సిరాజ్ ఖాన్, మహబూ బ్ అలీ, హరిఫ్, ఇంతియాజ్ హుస్సేన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోడ స్వామి, కత్తుల కోటి,పలువురు మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, మండల కాంగ్రెస్ పార్టీ, బ్లాక్ కాంగ్రెస్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా పాల్గొన్నారు.

Congress owns the patent right of debt relief