మానవత్వం మంటకలిసిన వేళ,హత్యచేసి బొందపైనే వంటవండి న వైనం
Cruelpeople: ప్రజా దీవెన, వరంగల్ : మహిళను చంపి ఇం టి ప్రాంగణంలోనే పాతి పెట్టిన భర్త, అత్తామామలు అదే చోట పొ య్యి పెట్టి పిండివంటలు చేసుకున్నారు. ఈ దారుణ ఘటన మహ బూబాబాద్ జిల్లాకేంద్రం సిగ్నల్ తండాలో జరిగింది. స్థానికులు తెలి పిన వివరాల ప్రకారం.. కాటి గోపి, నాగమణి దంపతులు కాగా అత్త మామలు లక్ష్మి, రాములతో కలిసి తండాలో నివాసం ఉంటున్నారు. నాగ మణిని కొన్నినెలలుగా భర్త వేధింపులకు గురిచేస్తున్నట్టు
తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈనెల 13న భర్త, అత్తమామలు కలిసి ఆమెను హ త్య చేసి ఇంటి ఆవరణలోనే గొయ్యి తీసి పాతిపె ట్టారు. అదే స్థలం లోనే పొయ్యి ఏర్పాటు చేసినట్లు ఆనవాళ్లు కని పిస్తున్నాయి. స్థాని కుల ఫిర్యా దుతో సంఘటన స్థలాన్ని పరిశీ లించిన పోలీసులు మృ తదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిం దితులం దరూ ఇంటికి తాళం వేసి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివ రాలు తెలియాల్సి ఉంది.