ప్రజా దీవెన, కోదాడ:నేర పరిశోధన లో అత్యుత్తమ మైన ప్రతిభ కనబరిచిన కోదాడ డి ఎస్ పి మామిళ్ల శ్రీధర్ రెడ్డి కి కేంద్ర హోం మంత్రి దక్షిణా పథకాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవ సందర్భంగా ఇటీవల కేంద్ర హోం శాఖ ఈ అవార్డుకు ఎంపిక చెయ్యటం కోదాడ ప్రాంతానికే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే గొప్ప గర్వ కారణం అని కోదాడ యం యస్ విద్యా సంస్థల చైర్మన్ పందిరి నాగిరెడ్డి,సీ ఈ ఓ యస్ యస్ రావు లు అన్నారు.గురువారం డి యస్ పి కార్యాలయంలో ఆయన ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి స్వీట్స్ అందజేసి అభినందించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.