Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Fever survey: జిల్లా వ్యాప్తంగా జ్వరం సర్వే

— నాంపల్లి మండల వైద్యాధికారి ఇజ్రత్ ఉన్నిసా
Fever survey: ప్రజా దీవెన, నాంపల్లి: సీజనల్ జ్వరాల (Seasonal fevers)పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పసునూరు పల్లె దవ ఖాన MLHP డాక్టర్ దువ్వా నవీన్ (Dr. Duvva Naveen)నాంపల్లి మండల పరిధిలోని చల్ల వానికుంటలో మండల వైద్యాధికారి డాక్టర్ తరుణ్ ఆదేశాల మేరకు జ్వరం సర్వే నిర్వహించారు. అదేవి ధంగా ఆ గ్రామంలోని 50 ఇండ్లకు తిరిగి జ్వరం సర్వే నిర్వహించి, మందులు పంపిణీ చేశారు.ఈ కార్య క్రమంలో వైద్య బృందం ఆశా వర్కర్లు అంజమ్మ, రజిత,పద్మ, చెన్నమ్మ అరుణ తదితరులు పాల్గొన్నారు.