Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Formers Write it down : ధాన్యం సమస్యలు…రోడ్డెక్కిన అన్నదాతలు

--మిర్యాలగూడ రైస్ మిల్లుల వద్ద రైతుల ధర్నాలు

ధాన్యం సమస్యలు…రోడ్డెక్కిన అన్నదాతలు

–మిర్యాలగూడ రైస్ మిల్లుల వద్ద రైతుల ధర్నాలు

ప్రజా దీవెన, మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైస్‌ మి ల్లుల ( rice mills) వద్దకు ఒక్క సారిగా తరలివచ్చిన ధాన్యం లోడ్లతో ట్రాక్టర్లు ( troctors) రోడ్ల వెంట బా రులు తీరాయి. ఆదివారం ఒ క్కరోజే మిర్యాలగూడ ( miryal ag uda) రైస్‌ మిల్లులకు సుమారు 8వేల ట్రాక్టర్లకు పైగా ధాన్యం తరలి వచ్చింది. దీంతో కొనుగోలు ప్రక్రియ మందగించింది. కోదాడ ( koda da) రోడ్డు వైపు యాద్దార్‌ పల్లి మిల్లుల్లో ఉదయం పూట సైలోలు నిండిపోవడంతో ఉదయం 11గం టల వరకు ధాన్యం కొనుగోలు నిలిపివేశారు. దీంతో ధాన్యాన్ని కొను గోలు చేయాలంటూ రోడ్లపైనే ట్రాక్ట ర్లను నిలిపి రాస్తారోకో (Tractors are parked on the roads) చేశారు.

కాగా నల్లగొండ55 రోడ్డులో వేములపల్లి మండలం పరిధిలోని మి ల్లుల వద్ద ట్రాక్టర్లు భారీగా తర లివచ్చాయి. రోడ్డుపై ఒక ట్రాక్టర్‌ ప్ర మాదానికి గురై రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో సుమారు 2గంటల పాటు ట్రాక్టర్ల రాకపోకలకు అంత రాయం( trofic jam) కలిగా యి. మరోవైపు ధాన్యాన్ని రైతులు మద్ద తు ధరకు కొనుగోలు చేయా లంటూ రాస్తారోకో చేశారు. రోడ్డుపై ప్రమాదానికి గురైన ట్రాక్టర్‌ను అ ద్దంకి, నార్కట్‌పల్లి ( narkatpally) రహదారి అధికారులు తొల గించడంతో పలు మిల్లుల వద్ద ధాన్యం కొనుగోలు చేపట్టారు.

మహీంద్ర చింట్లు, చింట్లు రకాలైన సన్నరకం ధాన్యానికి రూ.2,150 నుంచి రూ.2,250 వరకు ధరలు వేస్తున్నారని రైతులు యాద్దార్‌పల్లి మిల్లుల వద్ద, వేములపల్లి పరిధిలోని మిల్లుల వద్ద ధర్నా చేశారు. రైతుల ( for mers) ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలంటూ శనివా రం మిర్యాల గూడ సబ్‌ కలెక్టరేట్ లో మిర్యాల గూడ రైస్‌ మిల్లర్లతో అదనపు కలెక్టర్‌ జె.శ్రీని వాస్‌, ఎమ్మెల్యే బత్తుల లక్ష్హారెడ్డి ( mla laxmareddy) బిఎల్ఆర్, సబ్‌ కలెక్టర్‌ నారాయణ అమిత్‌లు సుదీర్దంగా 3గంటల పాటు మద్దతు ధర అం దించాలంటూ సమీక్ష నిర్వహించారు.

సన్నరకం ధాన్యానికి రూ. 2,320 నుంచిరూ.2,400 వరకు కొనుగో లు చేయాలని సూచించారు. రైస్‌ మిల్లర్లు వారు చెప్పినదానికి అంగీ కరించారు. ఆదివారం మిల్లుల వద్ద భారీగా ట్రాక్టర్లు బారులు తీర డంతో ఆచరణలో మాత్రం పచ్చిగింజ అంటూ, తేమశాతం (Humi dity)  ఆధికంగా ఉందని, ధాన్యం రంగు మారిందని పలురకాల సా కులతో రూ.2,1 50 నుంచి రూ.2, 350 వరకు కొనుగోలు( pur chage ) చేశారు. కాగా ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్‌ చెప్పినా కూడా రూ.2,300 లోపు ధరకు ఎక్కువ ధాన్యం కొను గోలు చేశారని, రైతు లు ఆరుగాలం కష్ట పడి పండిం చిన పంటను మిల్లర్లు (millors )  గంటల వ్యవధిలోనే దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చే శారు.

Formers write it down