బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో రోడ్డెక్కిన అన్నదాతలు
Formersassitation: ప్రజా దీవెన నల్లగొండ: ఆరుగాలం కష్ట పడి పండించే పంట కు గిట్టు బాటు ధర లేక రైతులు ఆక్రందన చేస్తు న్నారు. పండించిన పంట కొనుగోలు కు లేనిపోని కొర్రీలు పెడు తు న్నారoటూ నల్లగొండ రైతు లు రోడ్డెక్కారు. శుక్రవారం నల్లగొం డ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో రైతులు జాతీయ రహదారిపై ధర్నా కు దిగారు.
ప్రభుత్వ ధాన్యం కొను గోలు కేంద్రంలో గతమెన్నడూ లేని విధంగా నిబంధనల పేరుతో కొర్రీ లు పెడుతున్నారని ధ్వజమెత్తుకుం టూ భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితుల్లో ఇప్ప టికే తక్కువ ధరకే మిల్లర్లకు విక్ర యిస్తున్న రైతులు చేసేది లేక తమ నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లేందుకు అద్దంకి జాతీయ రహ దారిపై నల్లగొండ జిల్లా తిప్పర్తి మం డలoలో రోడ్డుపై ధర్నా చేయటం తో కొద్ది సేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.