Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Foundation Chairman Ram Reddy : విద్యార్థులకు టై, బెల్ట్ లు, బ్యాగుల పంపిణి

Foundation Chairman Ram Reddy :  ప్రజా దీవెన,  శాలిగౌరారం ఫిబ్రవరి 20: శాలిగౌరారం మండలం వల్లాల ప్రభుత్వ మోడల్ స్కూల్ ల్లో పల్ రెడ్డి ఫౌండేషన్ వారి అధ్వర్యంలో 6 వ తరగతి విద్యార్ధులకు టై, బెల్ట్ లు అందజేశారు 8 వ తరగతి విద్యార్ధులు NMMS లో సెలెక్ట్ అయిన వారికి స్కూల్ బ్యాగ్ లు ఫౌండేషన్ ఛైర్మెన్ రాంరెడ్డి అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, సంధ్యారాణి, చిత్తలూరి సత్యనారాయణ, కేతేపల్లి శ్రీను, దామెర్ల కృష్ణయ్య, సంపత్ కుమార్, కుక్కడపు శ్రీనివాసు, సృజన, శ్వేత, అనురాధ, సంగీత, సంధ్య, శ్రీరాములు ,మల్లేష్,తండు ఆంజనేయులు,రవి, యూనుస్,సహన, జేబున్నీస, సరస్వతి, రాధ, వేణు, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.