Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Ponnam Prabhakar Goud : సంక్షేమ వసతిగృహాల సొంత భవ నాలకు నిధులు మంజూరు

–రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ ల మంత్రి పోన్నం ప్రభాకర్ గౌడ్

Minister Ponnam Prabhakar Goud : ప్రజా దీవెన నల్లగొండ: నల్లగొండ జి ల్లాలో అద్దెభవనాల్లో నిర్వహిస్తున్న బీసీ సంక్షేమ వసతిగృహాలు, మహా త్మ జ్యోతిబాపూలే పాఠశాలకు స్థల సేకరణ చేస్తే భవన నిర్మాణాలకు ని ధులు మంజూరు చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మం త్రి పోన్నం ప్రభాకర్ తెలిపారు. శని వారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యా లయ ఆవరణలోని ఉదయాదిత్య భవన్ లో నిర్వహించిన ఉమ్మడి న ల్గొండ జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ అద్దె భవనా ల్లో నిర్వహిస్తున్న మహాత్మ జ్యోతి బాపూలే పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ హాస్టల్ల భవనాల నిర్మాణా నికి జిల్లాల వారీగా సల సేకరణ చే సి ప్రతిపాదనలు పంపించాలని జి ల్లా కలెక్టర్లను ఆదేశించారు.

నల్గొండ జిల్లాలో 32 బి సి సంక్షేమ పాఠశాలలు,కళాశాలలు, సంక్షేమ వసతి గృహాలు ఉండగా సుమారు 30 అద్దె భవనాల్లోనే నడుస్తున్నా యని, వీటన్నిటికి పక్కా భవనాలు నిర్మించేందుకు వెంటనే స్థలాలు చూసి ప్రతిపాదనలు పంపించాల న్నారు.కులవృత్తులను కాపాడటం లో భాగంగా ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఈత చెట్లు, 5 లక్షల తాటి చెట్లను నాటడం లక్ష్యం గా పెట్టుకున్నామని, అలాగే కాట మయ్య రక్షణ కిట్లను ఉమ్మడి నల్గొండ జిల్లాలో వీలైనంత ఎక్కువ మందికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని , ఉమ్మడి నల్గొండ జిల్లాకు మరో 10 వేల రక్షణ కిట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

రహదారి భద్రతలో భాగంగా ఉ మ్మడి నల్గొండ జిల్లాలో ఇదివరకే నల్గొండ దృష్టి పేరుపై మంచి కార్య క్రమాలు నిర్వహించారని, వీటిని వీటిని కొనసాగిస్తూ, అన్ని పాఠశా లలు ,కళాశాలల్లో రోడ్డు భద్రత క్ల బ్బులను ఏర్పాటు చేయాలని, జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి కేంద్రీ కరించి విద్యార్థుల్లో రోడ్డు ప్రమాదా లపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కింద ఈ 18 నెలల కాలంలో 195 కోట్ల మంది మహిళలు రాను పోను 6500 కోట్ల రూపాయల విలువైన ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు.

ఆర్టీసీలో 3035 కొత్త ఉద్యోగాలు ఇ చ్చామని, హైదరాబాదులో కాలు ష్యం తగ్గించేందుకుగాను ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నామని, త్వరలోనే 2,800 బస్సులు హైదరా బాద్లో తిరిగే ఏర్పాటు చేస్తున్నామ ని, నల్గొండ జిల్లాకు 77 ఈవి బస్సు లను మంజూరు చేయగా, శనివా రం సుమారు 40 బస్సులను ప్రారం భించడం జరిగిందని, మంత్రి వెల్ల డించారు. నిజాం కాలం నాటి నార్కె ట్పల్లి బస్ డిపోను దత్తత తీసుకొని డిపోకు పూర్వ వైభవం తీసుకొస్తా మని, వారం, పది రోజుల్లో రూటింగ్ ను సెట్ చేస్తామని, నార్కెట్పల్లి డిపోలో బస్సులను మూడింతలు పెంచి వారసత్వ సంపాదన కాపా డుతామని హామీ ఇచ్చారు. రాను న్న కాలంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఎలక్ట్రిక్ వాహనాల పద్ధతిని అమ లు చేయనున్నమని, అలాగే ఎల క్ట్రిక్ వాహనాలు కొన్నవారికి ఎలాం టి రిజిస్ట్రేషన్ లేదని చెప్పారు. రో డ్డు భద్రతలో భాగంగా ట్రాఫిక్ నియ మాలను ఉల్లంఘిస్తే శాశ్వతంగా డ్రై వింగ్ లైసెన్స్ రద్దు చేసే నిర్ణయం తీసుకొనున్నామని, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ లు చేయనున్నామని చెప్పారు. జిల్లా అటవీశాఖ, డిఆ ర్డిఓ, బీసీ సంక్షేమ శాఖలు సం యు క్తంగా ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఈత, తాటివనాలను పెంచాలని తెలిపారు.

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సిని మా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొం డ ,మిర్యాలగూడ, నార్కెట్పల్లి బ స్సులను పెంచాలని, బీసీ సంక్షేమ హాస్టల్లు, భవనాల నిర్మాణం పై ప్ర త్యేక దృష్టి కేంద్రీకరించాలని , నకిరే కల్ బస్ డిపోను పట్టిష్టం చేయాల ని కోరారు.

రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రా ఫిక్ నిబంధనలను తప్పనిసరిగా అ మలు చేసేలా చూడాలని, ముఖ్యం గా ప్రజలలో అవగాహన కల్పించేం దుకు వేగం కన్నా ప్రాణముఖ్యం అ నే నినాదాలను ప్రతి వాహనం వె నుక తప్పనిసరిగా రాయించాల ని ,డ్రైవింగ్ లైసెన్సులను ఇచ్చే సమయంలో కఠినంగా ఉండాల ని ,తప్పనిసరిగా వ్యక్తులు లేకుండా లైసెన్స్ ఇవ్వవద్దని, దండు మల్కా పూర్ లోని ఫిట్నెస్ సెంటర్ ను ఉ పయోగంలోకి తీసుకురావాలని, మన ఊరు- మనబడి కింద చేప ట్టిన పాఠశాల ,సంక్షేమ వసతి గృ హాలను పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని, అలాగే అమ్మ ఆదర్శ పా ఠశాల పనులకు మొదటి ప్రాధాన్య త ఇవ్వాలని కోరారు.

పార్లమెంట్ సభ్యులు కుందూరు ర ఘువీర్ రెడ్డి మాట్లాడుతూ బీసీ సం క్షేమ హాస్టల్ భవనాలు, ప్రభుత్వ భవనాలను ఇవ్వాలని, దీనివలన అద్దె బాధ తప్పుతుందని అన్నా రు.నాగార్జునసాగర్ శాసనస భ్యు లు కొండూరు జైవీర్ రెడ్డి మాట్లాడు తూ నాగార్జునసాగర్ డిగ్రీ కళాశాల భవనంమార్చాలని, బీసీ సంక్షేమ హాస్టల్ కు మరమ్మతులు చేయిం చాలని, తన నియోజకవర్గం లోని కొన్ని రూట్ లకు కొత్త బస్సులను మంజూరు చేయాలని కోరారు.

మిర్యాలగూడ శాసనసభ్యులు బ త్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో పాత రోడ్లలోని పలు బస్సులను రద్దు చేయడం జరిగిందని ,వాటన్నిటిని పునరుద్ధ రించాలని, మిర్యాలగూడలోని బీసీ సంక్షేమ హాస్టల్ ను మార్చా లని కోరారు. నకిరేకల్ శాసనస భ్యులు వేముల వీరేశం మాట్లా డు తూ నకిర్ కల్ నియోజకవర్గం బ స్సులుపెంచాలని, ముంబై బస్సు ను పునరుద్ధరించాలని, అలాగే చిట్యాల బస్సు పునరుద్ధరించా లని, కేతేపల్లి మండలం మూసి గురుకుల పాఠశాల భవన నిర్మా ణాన్ని పూర్తిచేయాలని కోరారు.
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లా డుతూ రవాణా, బీసీ సంక్షేమ వస తి గృహాల విషయంలో జిల్లాకు ప్రా ధాన్యత ఇవ్వాలని కోరారు .

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లా డుతూ జిల్లాలో ఆరు రాష్ట్ర రహ దారులు, ఒక జాతీయ రహదారి ఉందని, రహదారి భద్రతలో భాగం గా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించామని, మార ముల ప్రాంతాలకు ప్రత్యేక రూట్లను ఏర్పాటు చేయనున్నామని, ఈ సంవత్సరం ఈత ప్లాంటేషన్ పై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నామని, కొన్ని హాస్టళ్లు 80% పూర్తయ్యా యని, నిధులు లేమీవల్ల ఆగిపో యాయని, వాటికి నిధులు మంజూ రు చేయాలని విజ్ఞప్తి చేశారు. యా దాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హను మంతరావు మాట్లాడుతూ బస్సుల నిర్వహణ ,కాటమయ్య రక్షణ కి ట్లు ,బీసీ సంక్షేమ వసతి గృహాలు, మహాత్మ జ్యోతిబా పాఠశాలల పై వివరించారు.

జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ రహ దారి భద్రతపై తెలియజేయగా, జిల్లా ట్రాన్స్పోర్ట్ ఉప కమిషనర్ వాణి తమ శాఖ ద్వారా చేపట్టే కార్యక్రమాలను తెలియజేశారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారా యణ అమిత్, రవాణా శాఖ కమి షనర్ చంద్రశేఖర్ గౌడ్, జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, తదిత రులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రులు గీత కార్మికులకు కాటమ య్య రక్షణ కీట్లను పంపిణీ చేశారు. అంత కుముందు మంత్రులు, శాస నమండలి చైర్మన్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ కార్యాలయా వర ణం లో వనమహోత్సవం కింద మొ క్క లను నాటారు.