Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Hcatpl : తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌కు ఒకే 

--ప్రతి జిల్లాకు రూ.కోటి మేర అభివృద్ధి నిధులు మంజూరు --పది ఎకరాల విస్తీర్ణంలో స్టేడియా ల అభివృద్ధికి చర్యలు --హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షు డు అర్శన పల్లి జగన్‌మోహన్‌ రావు

తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌కు ఒకే 

–ప్రతి జిల్లాకు రూ.కోటి మేర అభివృద్ధి నిధులు మంజూరు
–పది ఎకరాల విస్తీర్ణంలో స్టేడియా ల అభివృద్ధికి చర్యలు
–హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షు డు అర్శన పల్లి జగన్‌మోహన్‌ రావు

Hcatpl:  ప్రజా దీవెన, హైదరాబాద్‌: ప్రతిభ గల యువ క్రికెటర్లను ప్రోత్సహిం చేందుకు ఈ ఏడాది తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌ (టీపీఎ ల్‌)ను నిర్వ హిస్తామని హైదరాబాద్‌ క్రికెట్‌ అసో సియేషన్‌ (హెచ్‌సీ ఏ) అధ్యక్షు డు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు వెల్లడించారు. అలా నే గ్రామీణ క్రికెట్‌ అభివృద్ధికి కూడా హెచ్‌సీఏ కార్యవర్గం పెద్దపీట వే సింది. శని వారం ఉప్పల్‌ స్టేడియంలో జగన్‌ మోహన్‌ రావు అధ్యక్ష తన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం సుహృద్భావ వాతావర ణంలో జరి గింది.

ఉపా ధ్యక్షుడు ఎస్‌.దల్జిత్‌ సింగ్‌, కార్య దర్శి ఆర్‌.దేవ్‌రాజ్‌, కోశాధి కారి సీజే శ్రీనివాస్‌, సంయుక్త కార్యదర్శి టి.బ సవరాజు, కౌన్సిలర్‌ కె.సునిల్‌ అగ ర్వాల్‌ ఈ సమావేశానికి హాజర య్యారు. అపెక్స్ కౌన్సిల్‌లో స‌మ‌ష్ఠి గా తీసుకున్న నిర్ణ‌యాల‌ను జ‌గ‌న్‌ మోహన్ రావు తెలియ‌జేశారు. క్రికె ట్‌ అభివృద్ధికి హెచ్‌సీఏ కార్యవర్గం చిత్తశుద్ధితో పనిచేస్తోందని జగన్‌ మోహన్‌ రావు తెలిపారు. తొలుత ఐసీసీ చాం పియన్స్‌ ట్రోఫీకు టీమిం డియా మేనేజర్‌గా ఎంపికైన దేవ్‌రా జ్‌ను మిగిలిన అపెక్స్ కౌన్సిల్‌ స భ్యులు అభినందించారు.

అనంత రం అపెక్స్‌ సమావేశం ఆరంభ మైంది. ‘ఐపీఎల్‌ అనంతరం యువ క్రికెటర్ల కోసం టీపీఎల్‌ నిర్వహణ పనులు ప్రారంభిస్తాం. ఉ మ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లాలో క్రికెట్‌ అభివృద్ధికి రూ.కోటి ఖర్చు చేయనున్నాం. ప్ర‌తి ఉమ్మ‌డి జిల్లా లో ఒక ద‌గ్గ‌ర‌ పది ఎకరాలు కొను గోలు చేసి కొత్త స్టేడియాలను నిర్మి స్తామని, అంతవరకు మైదా నాలను లీజుకు తీసుకుని క్రికెట్‌ కార్యాకలాపాలు నిర్వహిస్తామన్నా రు.

దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇటీవల సత్తా చాటిన తెలంగాణ క్రికెటర్లను సత్కరించేందుకు వచ్చే మార్చిలో హెచ్‌సీఏ అవార్డ్సు వే డుక చేయను న్నామని, అదే నెలలో ఏజీఎం ని ర్వహించడంతో పాటు బీసీసీఐ ని బంధనలకు అనుగుణంగా ఉ ప్పల్‌ స్టేడియంను ఆధునీకరించనున్నాం. మల్టీలెవల్‌ పార్కింగ్‌ వ్యవస్థను అ భివృద్ధి చేయనున్నాం ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు త్వరలో టెండర్లను పిలవనున్నామని జగ న్‌మోహన్‌ రావు తెలిపారు.