Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Hundredyearsoldage : శతాధిక వృద్దురాలు కన్నుమూత 

 

 శతాధిక వృద్దురాలు కన్నుమూత 

Hundredyearsoldage:   ప్రజా దీవెన, శాలిగౌరారం: నల్గొం డ జిల్లా శాలిగౌరారం మండలం గురజాల గ్రామానికి చెందిన నిమ్మన గోటి రామక్క 105 సంవత్సరాల శతాధిక వృద్దురాలు అనారోగ్యం తో బుధవారం తెల్లవారుజామున మరణించింది.రామక్కకు ముగ్గు రు కుమారులు, ముగ్గురు కుమార్తె లు ఉన్నారు.రామక్క భౌతిక ఖా యం పై పలువురు పూల మాల వేసి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.

గురజాల తాజా మాజీ సర్పంచ్ గుండా శ్రీనివాస్ కూడా రామక్క భౌ తిక ఖాయం పై పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులు అర్పించి దహన సంస్కారాల నిమిత్తం 4 వేల రూపాయలు కుటుంబ సభ్యులకు అం దజేశారు.ఈ కార్యక్రమం లో వెల్మకంటి యాదయ్య, అలకుంట్ల వెం కన్న, నిమ్మనగోటి శ్రీనివాస్, రాచకొండ గణేష్, నిమ్మనగోటి అంత య్య, నిమ్మనగోటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.