InformationCommissioners : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ప్రధాన రాష్ట్ర సమాచార కమిష నర్ల నియామకాలు పూ ర్తయ్యాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాచార కమిషనర్ల నియామకా లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సదరు ప్ర క్రియ పూర్తి చేసింది.నియామకాల్లో భాగంగా ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్,7 గురు ఇ న్ఫర్మేషన్ కమిషనర్లను నియమిం చనున్న ప్రభుత్వం ఈ మేరకు ఆ మోదం కోసం గవర్నర్ కు పంపింది.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదమే తరువాయి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభు త్వ వర్గాలు వెల్లడించాయి. కాగా ప్రధాన సమాచార కమిషనర్ గా ఐ ఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డిని నియమించినట్లు తెలిసింది. ఇక మరో ఏడుగురిని ఇన్ఫర్మే షన్ కమి షనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం గ వర్నర్ ఆమోదానికి పంపింది. కమి షనర్లలో సీనియర్ జర్నలిస్టులకు అవకాశం కలి పించారు.
కమీషనర్ లు వీరే…. ప్రాథమి క సమాచారం మేరకు వారిలో పీవీ శ్రీనివాస్ రావు, బోరెడ్డి అయోధ్య రె డ్డి, కప్పర హరిప్రసాద్, పీఎల్ఎ న్ ప్రసాద్, రాములు, వైష్ణవి, పర్వీన్ మొహిసిన్ లు ఉన్నారు. వీరిని యామకాన్ని ఫైనల్ చేస్తూ ఈ రాత్రి కే ఉత్తర్వులు వెలువడనున్నా యి.