Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Janaiah Goud: బోటల వేలు గోరుపై ..మహాత్మా గాంధీ బొమ్మ..

Janaiah Goud: ప్రజా దీవెన /కనగల్: మండలం లో బుడుమర్లపల్లి గ్రామానికి చెందిన కారింగ్ జానయ్య గౌడ్ (Janaiah Goud)తన కుడిచేతి బొటనవేలు గోరు పైన గాంధీ తాత (Gandhi’s grandfather) బొమ్మను చిత్రీకరించారు గత 20 సంవత్సరాలుగా గోర్లు పెంచుతూ అనేక సందర్భాలలో తన గోరు పైన ఎన్నో చిత్రాలను చిత్రించాడు తెలుగు బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ చోటు సంపాదించుకున్నాడు గోరు సైజు ఒక్క నిమిషం 9 సెంటీమీటర్ల పొడవు 1.5 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నది ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కనగల్ డ్రాయింగ్ టీచర్ (teacher) గా పని చేస్తున్నాడు..