Judge M. Nagaraju : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నల్లగొండ యందు ఖైదీలకు వారి యొక్క హక్కుల గురించి అవగాహన జిల్లా న్యాయసేవాధికార సంస్థ సహాయముతో కార్యక్రమము నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, నల్లగొండ అడిషనల్ జడ్జ్ ఎం. నాగరాజు మాట్లాడుతూ మహాత్మ గాంధీ చెప్పినట్లుగా జైలు అనేది మానసిక స్థితిని మార్లే ఆగమంగా భావించి ఖైదీలు వారికి కల్పంచినటు వరు హక్కులు మరియు విధులు ఉపయోగించుకొని మంచి ప్రవర్తన కలిగిన పారులుగా తీర్చదిద్దబడాలని అన్నారు.
ఈ కార్యక్రమములో జిల్లా న్యాయమూర్తి ఫ్యామితీ కోర్టు కే. దుర్గా పునాద్, న్యాయసేవ్రాధికార సంస్థ కార్యదర్శి బి. దీప్తి, జిల్లా కారాగార పర్యవేక్షధికారి మీ జి. ప్రమాదీ జైలరు, సిహెచ్ బాలకృష్ణ , డిప్యూటి జైలర్లు ఇ. నరేష్ వై. వెంకటరెడ్డి మరియు ఉచిత ప్రభుత్వ న్యాయవాదులు శ్రీ భీమార్జున రెడ్డి, లెనినీ బాబు, టీ.వి ప్రసాద్ గార్డు మరియు జైలు సిబ్బంది పాల్గోనాడం జరిగినది.