Juluri Gauri Shankar: ప్రజా దీవెన, కోదాడ:తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి (Uttamkumar Reddy) తండ్రి పురుషోత్తం రెడ్డి (Purushottam Reddy)చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్ (Juluri Gauri Shankar), టి యు డబ్ల్యూ జె హెచ్ 143 జిల్లా ప్రధాన కార్యదర్శి హరి కిషన్ రావు, “తెర” సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.