Kancharla Bhupal Reddy: రేణుకా ఎల్లమ్మ కళ్యాణోత్సవం లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Kancharla Bhupal Reddy
Kancharla Bhupal Reddy: ప్రజా దీవెన, కనగల్: కనగల్ (Kanagal) మండలం దర్వేశిపురం శ్రీ రేణుక ఎల్ల మ్మ తల్లి (renuka ) దేవస్థానంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా దేవస్థాన అర్చకులు అమ్మ వారి తీర్థప్రసాదాలు శేష వస్త్రాలను అందజేశారు. నల్లగొండ (nalgonda) పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి,దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ నల్లబోతు యాదగిరి, మాజీ సర్పం చ్ అంజమ్మ రామచంద్రు, ఉప సర్పంచ్ అంజయ్య,యూత్ ప్రెసిడెంట్ నాగరాజు, మహిళా ప్రెసిడెంట్ రేణుక, యాదగిరి, అశోక్, నర్సింహా గౌడ్, శ్రీశేలంగౌడ్, తదితరులు వెంట ఉన్నారు.