Komati Reddy: తెలంగాణపై కెసిఆర్ కు ప్రేమలేదు
తెలంగా ణ మాజీ సీఎం కేసీఆర్కు తెలంగా ణ ప్రజలపై ఏ మాత్రం ప్రేమ లేదని(Telangana Roads and Buildings Minister Komati Reddy Venkata Reddy) రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ మాజీ సీఎం కేసీఆర్కు తెలంగా ణ ప్రజలపై ఏ మాత్రం ప్రేమ లేదని(Telangana Roads and Buildings Minister Komati Reddy Venkata Reddy) రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మా ట్లాడుతూ చేపలు, గొర్రెల పంపిణీని తాము అపహాస్యం చేయలేదని చేపలు, గొర్రెల పంపిణీ పేరిట రూ.వేల కోట్లు తిన్నారన్నారు. కేసీ ఆర్కు మంత్రి పదవి రాలేదనే తెలం గాణ ఉద్యమం చేపట్టారన్నారు. ఉ ద్యమ సమయంలో అమాయ కుల ను రెచ్చగొట్టి చంపారన్నారు. తెలం గాణ ఉద్యమ(Telangana movement) సమయంలో కేసీఆర్ తో భోజనం చేయాలంటే రూ.లక్ష ఇవ్వాలని ఆరోపించారు. తెలం గాణ ప్రజలు సోనియా గాంధీకి రుణపడి ఉండాలని కేసీఆర్ చెప్పా రని గుర్తు చేశారు. కేసీఆర్ ఫ్యామి లీ మొత్తం సోనియాగాంధీ కాళ్లు మొక్కారన్నారు. ఎల్లుండి తర్వాత బీఆర్ఎస్లో ఎవరూ ఉండరన్నా రు. కేసీఆర్ పోయిన సంవత్సర మే దశాబ్ది ఉత్సవాలు చేశారన్నారు. మళ్లీ నిన్న దశాబ్ది ఉత్సవాలు మొదలు పెట్టారని సెటైర్లు వేశారు. ఉద్యమ సమయంలో అమాయకు లను రెచ్చగొట్టి చంపారన్నారు.
ప్రపంచంలో వింత అని చెప్పిన మేడిగడ్డ మూడేళ్లలో కూలిపోయిం దన్నారు. మేడిగడ్డకు మరమ్మ తులు చేసినా గ్యారంటీ లేదని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ చేసిన రైతు రుణమాఫీ(Loan waiver) వడ్డీలకే సరిపోయిందని వందల ఎకరాలు ఉన్నవారికి కూడా రైతు బంధు వేశారన్నారు. 70వేల మంది టీచర్లు రిటైర్ అయినా డీఎస్సీ నిర్వహించలేదన్నారు. పంద్రా గస్టుకు రూ.2లక్షల రుణమాఫీ చేయబోతున్నామన్నారు. అధికా రం పోయి బిడ్డ జైల్లో ఉందని కేసీఆర్ బాధలో ఉన్నారన్నారు.
KCR no love for Telangana