జనగాం జిల్లాలో విషాదం, చిదిమేసిన చిన్నారి బతుకు
KidSaddeath : ప్రజా దీవెన జనగాం: జనగాం జిల్లా లో ఘోర విషాద సంఘటన జరిగిం ది. ఎవరి నిర్లక్ష్యం ఏమో కానీ ఓ చిన్నారి బతుకును చిదిమేసింది.జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో ప్రమా దవశాత్తు నీటి తొట్టిలో పడి చిన్నారి (4) మృతి చెందింది. చిల్పూర్ మండలం నష్కల్ కు చెందిన పాశం రాజు, అపూర్వ దంపతుల నా లుగేళ్ల కూతురు నీటితొట్టిలో పడి మృత్యువాత పడింది.
స్టేషన్ ఘన్ పూర్ లోని అమ్మ మ్మ ఇంటి వద్ద నీటి తొట్టిలో ఆడు కుం టూ ప్రమాద వశాత్తు మృతి చెందిన చిన్నారి. దీంతో నస్కల్ గ్రామం లో సర్వత్ర విషాదఛాయలు అలుముకున్నాయి.