Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kishan Reddy : గణతంత్ర వేడుకల్లో ‘ చాడ’

Kishan Reddy : ప్రజా దీవెన , నల్లగొండ టౌన్: భార త 76వ గణతంత్ర దినోత్సవ సంద ర్భంగా నల్లగొండలోని నాగార్జున సహకార హౌసింగ్ సొసైటీ ఆధ్వ ర్యంలో ఏర్పాటుచేసిన వేడుకలకు బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన యా వత్ దేశ ప్రజలకు, కాలనీ సొసైటీ సభ్యులకు 76వ గణతంత్ర దినోత్స వ శుభాకాంక్షలు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ యామ దయాకర్ కవిత సొసైటీ అధ్యక్షుడు నాంపల్లి మనోహర్, ఉపాధ్యక్షుడు సోమిరెడ్డి ప్రధాన కార్యదర్శి పారేపల్లి శ్రీనివాస్, సోమయ్య గుండా రాము, సొసైటీ సభ్యులు కాలనీవాసులు పాల్గొ న్నారు.