Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kishan Reddy: ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే

Kishan Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన కేంద్ర మంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి , బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ, డా. కె. లక్ష్మణ్ .

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక సంస్కర్త ,స్త్రీల విద్య, అభివృద్ధికి కృషి చేసిన తొలి తరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి ఫూలే అని, బహుజనుల కోసం వారు చేసిన సేవలను కొనియాడిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ..ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ శ్రీ బి. బి. పాటిల్ , బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం రాణి రుద్రమదేవి,బిజెపి రాష్ట్ర పదాధికారులు ,మోర్చా నాయకులు, బిజెపి సంస్థాగత నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.