చౌటుప్పల్ లో కోటి దిపోత్సవం
ప్రజా దీవెన, చౌటుప్పల్: శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయం లో కార్తీకమాస సోమవారం సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చౌటు ప్పల్ ఆధ్వర్యంలో ట్రినిటీ విద్యాల యాల సంస్థ సౌజన్యంతో కోటి దీపోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా పురపాలక చైర్మన్ వెన్ రెడ్డి రాజు సంధ్య దంపతులు,గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ జ్ఞాన్ ప్రతిష్టాన్ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి , ట్రినిటీ విద్యాలయా ల చైర్మన్ కె వి బి కృష్ణ రావు , ప్రిన్సి పల్ డాక్టర్ ఉజ్జిని మంజుల , బొబ్బిళ్ళ మురళి , గుర్రం వెంక టేశం, పోలోజు శ్రీనివాస్ చారి, గాంధీ గ్లోబల్ సభ్యులు బొబ్బిళ్ళ సంధ్య, వనం మమ త, కీర్తన, జ్యోతి, సింగర్ కొండ శైలజ, పార్శీ నికిత, తూర్పు నూరి భవాని, నిమ్మల అందాలు, కాసాని ఐలమ్మ, తదితరులు పాల్గొన్నా రు.
Koti Deepotsavam