ACB Rides : ప్రజా దీవెన, భద్రాద్రికొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రూ.2 వేలు లంచం తీసుకుంటూ ఉండగా ఇల్లందు మైనార్టీ కళాశాల ప్రిన్సిపా ల్ కృష్ణ,అటెండర్ రామకృష్ణని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అదే విధంగా పా ఠశాల అవుట్ సోర్సింగ్ టీచర్ వద్ద రూ.
2 వేలు లంచం తీసుకుంటుం డగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. అవుట్ సోర్సిం గ్ టీచర్ జీతం ఇవ్వాలంటే పదివే లు లంచం డిమాండ్ చేసిన ప్రిన్సి పాల్ పదివేలు డిమాండ్ చేసి రెండువేలకు ఒప్పుకోవడంతో ఏసీ బిని ఆశ్రయించిన టీచర్.టీచర్ వద్ద రెండు వేలు తీసుకుంటూ ప్రిన్సిపాల్, అటెండర్ ను ఏసీబి డియ స్పి రమేష్ బృందం అరెస్టు చేశారు.