–టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్య క్షుడు పోలగోని లక్ష్మీకాంత్
Laxmikant : ప్రజా దీవెన, మునుగోడు: ఆపదలో ఉన్న ప్రతి జర్నలిస్టుకు టీయూడబ్ల్యూజే అండగా ఉంటుం దని టీయూడ బ్ల్యూజే నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు పోలగోని లక్ష్మీకాంత్ అన్నారు.ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మునుగోడు మండల కేంద్రంలోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న చండూరు మండల నమస్తే తెలంగాణ విలేకరి వరికుప్పల సురేష్ ను టీయూ డబ్ల్యూజే 143 జిల్లా కమిటీ సూ చన మేరకు సంఘం జిల్లా ఉపాధ్య క్షులు పోలగొని లక్ష్మీకాంత్ శని వారం పరామర్శించారు.
ఈ సందర్భంగా పండ్లు,బ్రెడ్ ప్యాకెట్ ను సురేష్ కు అందజేసి మాట్లా డుతూ ఆపదలో ఉన్న ప్రతి జర్న లిస్టు కు సంఘం అండగా ఉంటుం దని స్పష్టం చేశారు.ప్రభుత్వం జర్న లిస్టులకు ఇచ్చిన హామీల అమలు కు నిరంతరం కృషి చేస్తుందని తెలి పారు. ఈ కార్యక్రమంలో టీయూడ బ్ల్యూజే 143 సంఘం మండల నా యకులు కోడి రాములు, మేడి అశోక్,దుబ్బ అనిల్, జిట్టగోని వెంకటేష్ పాల్గొన్నారు.