Legislature : ప్రజాదీవెన, పాట్న : పాట్నాలో జరిగిన 85 వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ (AIPOC) అనంతరం సైట్ విజిటింగ్ లో భాగంగా బోధ్ గయ, గయ మరియు నలందను సందర్శించిన తెలంగాణ లేజిస్లేచర్ బృందం సందర్శించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ మరియు లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, అధికారులు యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన బోధ్ గయ లోని గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం మరియు మహాభోది ఆలయంను సందర్శించిన శాసన బృందం.
అనంతరం నలంద విశ్వవిద్యాలయంను సందర్శించిన తెలంగాణ లేజిస్లేచర్ బృందం తదితరులు ఉన్నారు.