Madhusudan Reddy : *భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు*. *గోలి మధుసూదన్ రెడ్డి *
Madhusudan Reddy : ప్రజా దీవెన,హైదారాబాద్: సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు ఉదయం భాగ్యనగరంలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని గోలి మధుసూదన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పండితులచేత ఆశీర్వచనాలు అందుకున్నారు..
ఈ సందర్భంగా గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ:- రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో కలిగి ఉండాలని అమ్మవారిని వేడుకున్నాని గోలి మధుసూదన్ రెడ్డి తెలియజేశారు