..డాక్టర్ సుబ్బారావు
Eye Checkup Camps : ప్రజా దీవేన,కోదాడ: ఉచిత కంటి వైద్య శిబిరాలను కోదాడ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ ప్రముఖ వైద్యులు జాస్తి సుబ్బారావు అన్నారు ఆదివారం మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో
సూర్యాపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య పరీక్షలు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు .
అనంతరం మాట్లాడు కాపుగల్లు గ్రామంలో సూర్యాపేట లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని ఈ కార్యక్రమాని మాజీ ఎం పి పి, మాజీ డి సి సీ బి చైర్మన్ ముత్తవరపు పాండురంగరావు సహాయ సహకారాలు అందించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డాక్టర్ స్వాతి, డాక్టర్ బిష్మప్రియ, ఆర్గనైజర్ శ్రీ బి వీరేంద్రాచరీ విశ్రాంత ఉపాధ్యాయులు, విశ్రాంతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు శ్రీ రావేళ్ళ సీతారామయ్య , పెదనాటి వెంకటేశ్వరరావు , మారుతీ మాధవరావు, నంబూరి లక్ష్మయ్య, పంగుళూరి రమేష్, నల్లూరి రవి,చిట్టీ బాబు, ముత్తవరపు నాగేశ్వరావు, కొండా సైదులు బాలేబోయిన వెంకటేశ్వర్లు, ఛలసాని జగన్, ఆర్ ఎం పి డాక్టర్స్ అర్జునరావు, కోటేశ్వరరావు,కాసాని శ్రీనివాస్, పగిళ్ల రోషయ్య, లెక్కల శ్రీనివాస్ గ్రామ సెక్రటరీ వెంకటనారాయణ,బాడిశా రామారావు, ముత్తవరపువెంకయ్య, అనబత్తుల సుబ్బారావు, ముత్తవరపు సుబ్బారావు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.