Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mandakrishna : మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ కల్పించిన కేంద్రంకు కృతజ్ఞతలు,పోతేపాక లింగస్వామి

Mandakrishna : ప్రజా దీవెన, నల్గొండ: దశాబ్దాల పాటు సంఘ సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేసి దళిత సామాజిక వర్గ సమస్యలను తన భుజాన వేసుకొని, వారి గుర్తింపు కొరకు అహర్నిశలు కృషి చేసిన MRPS అధ్యక్షులు, శ్రీ మందకృష్ణ మాదిగకు .

 

పద్మశ్రీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మందకృష్ణ మాదిగకు అభినందనలు తెలిపిన
బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి