బిగ్ బ్రేకింగ్, 14 నుండి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు
MguExams: ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మాగాంధీ యూనివ ర్సిటీ పరిధిలోని సమస్త డిగ్రీ కళాశాలలో డిగ్రీ పరీక్షలు మే 14 నుం డి నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ సి ఓ ఈ డా. ఉపేందర్ రెడ్డి తెలిపారు.
గతంలో వాయిదా వేసిన పరీక్షల నూతన టైం టేబుల్ ను గురువా రం ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ఆచా ర్య అలువాల రవిలతో కలిసి విడుదల చేశారు. పరీక్ష తేదీల నిర్వ హణ పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు ఆయ న తెలిపారు.