Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Komatireddy Rajagopal Reddy : గ్రామాల అభవృద్దే కోమటిరెడ్డి లక్ష్యం

–టిపిసిసి నాయకులు బట్టు జగన్ యాదవ్

MLA Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన , నాంపల్లి: నాంపల్లి మండలం రేవల్లీ గ్రామపంచా యతీ లో నూతనంగా సీసీ రోడ్డు పనుల ను టిపిసిసి నాయకులు బట్టు జగ న్ యాదవ్ ప్రారంభించారు. ఈ సం దర్భంగా జగన్ యాదవ్ మాట్లాడు తూ గత పాలకుల నిర్లక్ష్యం కార ణంగా వెనుకబడిన మునుగోడు నియోజకవర్గంలో గ్రామాల అభివృ ద్ది కుంటుపడిందని ఆరోపించారు. నియోజకవర్గంలోని గ్రామాల సమ గ్ర అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూత నిశ్చయంతో పనిచేస్తున్నారని కొని యాడారు.

ప్రతి గ్రామంలో సీసీ రోడ్డుల నిర్మాణం, నిటి కొరత లే కుండా బోర్లు వేయిస్తూనే నియోజక వర్గ మహిళల కొరిక మేరకు మద్య పాన నిషేధం అమలు చేస్తూ పెద లకు సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా కంటి పరీక్షలు వంటి సామాజిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారని చెప్పా రు. అణునిత్య నీయోజక వర్గ అభి వృద్ధికి తోడ్పడుతున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మంత్రివర్గంలో స్థానం కల్పిం చాలని కోరారు మాజీ సర్పంచ్ కొన్రె డ్డి వెంకటయ్య జరుగుతున్న సిసి రోడ్డు పనులను పర్యవేక్షించారు. నాణ్యత ప్రమాణాలు పాటించి రో డ్డును వేయాలని వారు అధికారుల కు తెలియజేశారు.

మాజీ సర్పంచ్ తుమ్మలపల్లి చంద్ర రెడ్డి మాట్లా డు తూ గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మా ణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సీసీ రోడ్డు ను మంజూరు చేసిందని తెలి పారు.మునుగోడు శాసనసభ్యులు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గ్రా మాల అభివృద్ధే ధ్యేయంగా పని చే స్తున్నారని చెప్పారు. వారి సహకా రంతో రేవల్లి గ్రామపంచాయతీ అ న్ని రంగాలలో అభివృద్ధి చెందు తుందని తెలిపారు. ఈ కార్య క్రమంలో మాజీ సర్పంచ్ బట్టు శ్రీను యాదవ్ , సైదులు, ఏటెల్లి గిరి, కషి పాక మధు కొన్రెడ్డ్ లింగయ్య, కృ ష్ణయ్య మరియు ముత్తయ్య తది తరులు పాల్గొన్నారు.