Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MPDO: శాలిగౌరారం ఎంపీడీఓ గా జ్యోతి లక్ష్మి

MPDO:ప్రజా దీవెన, శాలిగౌరారం: శా లిగౌరారం ఎంపీడీఓ (MPDO) గా గార్లపాటి జ్యోతి లక్ష్మి (Jyoti Lakshmi)బుధవారం భాద్యతలు స్వీకరించారు. ఈమె సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం నుంచి ఇక్కడికి బదిలీ పై వచ్చారు. గతంలో శాలిగౌరారం ఎంపీడీఓ గా (MPDO) పనిచేసిన రేఖల లక్ష్మయ్య జూన్ 30 న పదవీ విరమణ పొందిన నాటి నుంచి ఇంచార్జ్ ఎంపీడీఓ గా సుందరయ్య కొనసాగుతుండగా అయన నుంచి ఎంపీడీఓ గా (MPDO) నియమితులైన గార్లపాటి జ్యోతి లక్ష్మి భాద్యతలు స్వీకరించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మండల అభివృద్ధికి ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు సహకరించాలని కోరారు.